తమిళ స్టార్ ఆర్య, నటి సాయేషా సైగల్ వివాహ చేసుకోబోతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్లో పెద్దల సమక్షంలో రేపు వీరి వివాహ ఘనంగా జరగబోతుందని సమాచారం. అయితే ఈసందర్భంగా ప్రీ వెడ్డింగ్ వేడుకలు ప్రారంభమయ్యాయి . నిన్నరాత్రి నిర్వహించిన కార్యక్రమంలో బాలీవుడ్ సెలబ్రిటీలు సంజ§్ు దత్, ఆదిత్యా పంచోలీ, ఖుషి కపూర్, పలువురు కోలీవుడ్ నటులు పాల్గొని సందడి చేశారు.సాయేషా గులాబి రంగు లెహెంగాలో మెరిశారు. తన సన్నిహితులతో కలిసి ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు.