ఆయేషా కేసు విచారణలో సిబిఐ ముందడుగు వేసింది. కోర్టులో ఆయెషా కేసు పత్రాలు మాయమైన వ్యవహారంలో ముగ్గురు సిబ్బందిపై సిబిఐ కేసు నమోదు చేసింది. త్వరలో మరి కొందరిపై నా కేసు నమోదు చేసే అవకాశం ఉంది.
మెగాస్టార్ చిరంజీవి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూబ్లీక్లబ్ కుటుంబసభ్యులు కలిసి చిరంజీవి ఓటు వేశారు. రామ్ చరణ్ విదేశాలకు వెళ్లడంతో ఓటు అవకాశం కోల్పోయాడని ఈ సందర్భంగా చిరంజీ