కడప తెదేపా మాజీమంత్రి పసుపులేటి బ్ర హ్మయ్య కన్నుమూశారు గుండెపోటు రావడంతో హైదరాబాద్క్ తరలిస్తుంగా ఆయన మృతిచెందారు కడపలోని నిహసంనుంచి తరలిస్తుంగా మైదుకూరు సమీపంలో ప్రాణాలు కోల్పోయారు 1994 1999 లో రాజాపేట బ్రహ్మయ్య ఎమ్మెల్యేగా పనిచేశారు
పాదయాత్ర పేరుతో జగన్ డ్రామాలు ఆడుతున్నారని, ఆయన రాజీకియ నాయకుడిలా కాక నటుడుగా మరారని ప్రభుత్వ విప్ కూన రవికుమార్ విమర్శించారు. ఈరోజు మీడియాతో మాట్లాడుతూ పేదల సొమ్ము దోచుకున్న జగన్